రాజానగరం మండలంలో పలువురుని పరామర్శించిన బత్తుల
రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, భూపాలపట్నం గ్రామంలో చిలుకూరి వెంకటేశ్వర్లు ఇటీవల స్వర్గస్తులైరానే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని హుటా హుటిన భూపాలపట్నం చేరుకుని వారి కుటుంబం సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం, నా వంతు కమిటి కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. అనంతరం రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పాత తుంగపాడు గ్రామంలో కీ|శే బచ్చు అబ్బులు ఇటీవల స్వర్గస్తులైరానే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని హుటా హుటిన పాత తుంగపాడు చేరుకుని కుటుంబం సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం, నా వంతు కమిటి కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, కొత్త తుంగపాడు &భూపాలపట్నం గ్రామ నాయకులు, కుటుంబం సభ్యులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-20-at-5.15.57-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-20-at-5.15.57-PM-1-1024x768.jpeg)