కౌలు రైతును పరామర్శించిన జనసేన నాయకులు

అవనిగడ్డ, ఆత్మహత్య ప్రయత్నం చేసు కొని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో అవనిగడ్డ మండలం అశ్వారావు పాలెం గ్రామానికి చెందిన కౌలు రైతు తక్కెళ్ళ పాపారావును గురువారం అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పరామర్శించిన జనసేన అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషు బాబు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపాలెం జనసేన ఎంపీటీసీ కటికల వసంత్, జనసేన వార్డు మెంబర్లు మత్తి శివ పార్వతి, మునిపల్లి శ్రీలక్ష్మి కమ్మిలి సాయి భార్గవ, గుడివాక రామాంజనేయులు, బచ్చు కృష్ణకుమారి, భోగాది రాజ్యలక్ష్మి, కోసూరు అవినాష్, ఫరీద్ తుంగల చరణ్ తేజ, అంజి, అప్పికట్ల బాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.