ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యం
గజపతినగరం నియోజకవర్గం: బొండపల్లీ మండలం, దేవుపల్లి పంచాయితీ, కొండపాలేం గ్రామంలో పోడు పట్టాలపై సమస్య తెలుసుకొని మరియు మౌలిక సదుపాయాలు లేవని తెలుసుకొని వారికి చేతనైన సహాయం అందే వరకూ వెన్నంటి ఉంటామని జనసేన నేతలు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ మరియు గిరిజన నాయకులు రోంగలి రమణ మరియు స్థానిక గిరిజన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-24-at-8.03.35-PM-1-1024x394.jpeg)