శ్రీ తాళ్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం మండలం, కొత్తలంక గ్రామంలో, శ్రీ తాళ్లమ్మతల్లి అమ్మవారి పునః నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), దూడల స్వామి, గాలిదేవర బుల్లి, గాలిదేవర రాము తదితరులు పాల్గొన్నారు.