దొమ్మేటి రమణ కుమార్ ను పరామర్శించిన పితాని
ముమ్మిడివరం, ముమ్మిడివరం మండలం దొమ్మేటివారిపాలెం గ్రామానికి చెందిన దొమ్మేటి రమణ కుమార్ తల్లి ఇటీవల మృతిచెందడంతో రమణ కుమార్ ని జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సానబోయిన మల్లికార్జునరావు, కడలి కొండ, సానబోయిన వీరభద్రరావు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-25-at-15.35.43-1024x462.jpeg)