రంగాకు నివాళులర్పించిన గాదె
గుంటూరు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల ఆశా కిరణం, సామాన్యుల గొంతుగా పిలవబడే బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా గుంటూరు పట్టణంలోని నల్లచెరువు 7వ లైను 19 వార్డులో వారి చిత్ర పటానికి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు తదితర నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-26-at-18.27.44-1024x768.jpeg)