టైలర్స్ కాలనీలో బాబు షూరిటీ- పవనన్న గ్యారెంటీ

  • టైలర్స్ కాలనీలో పర్యటించిన జె.సి. అష్మీత్ రెడ్డి, జనసేన నాయకులు.

తాడిపత్రి: బాబు షూరిటీ- పవనన్న గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను, పట్టణంలోని టైలర్స్ కాలనీలోని ప్రజలందరికీ వివరిస్తూ మహాశక్తి పథకం క్రింద ప్రతి ఒక్క మహిళకు 18 నుండి 59 సంవత్సరాల వరకు సంవత్సరానికి 15000 రూపాయలు, యువతకు నిరుద్యోగ భృతి క్రింద ప్రతి నెల 3,000 రూపాయలు, అందిస్తామని అలాగే 20 లక్షల ఉద్యోగాలు యువతకు, తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15000, కల్పిస్తామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అంటూ పథకాలను వివరిస్తూ, పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్లు, సరస్వతి, రహీమ్, విజయకుమార్, మల్లికార్జున, హుస్సేన్, తలారి అరుణ, రమాదేవి, తస్లీమ్ తాజ్, రేష్మ పర్వీన్, సుశీలమ్మ, రసూల్ బి, లక్ష్మీదేవి, జనసెన పార్టీ పట్టణ అద్యకుడు నర్సింహ అచారి, జనసేన నాయకులు గోపాల్, రసూల్, ఇమామ్, సుదర్శన్, ఆచారి, కొండ శివ తదితరులు,
తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.