తంబళ్ళపల్లి రమాదేవిని మర్యాదపూర్వకంగా కలిసిన జుజ్జురు గ్రామ జనసైనికులు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, వీరులపాడు మండలం, జుజ్జురు గ్రామ జనసైనికులు నందిగామ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాజకీయంగా జుజ్జురులో నెలకొన్న పరిస్థితిలు గురించి చర్చించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-05-at-13.19.55-1024x768.jpeg)