మాలే సూర్యం కుటుంబ సభ్యులను పరామర్శించిన డా. రమేష్ బాబు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం శృంగవరప్పడు గ్రామానికి చెందిన మాలే సూర్యం
కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పని కుమార్, జనసేన నాయకులు మాలే కాళీ దాసు, శృంగవరప్పడు గ్రామ శాఖ అధ్యక్షులు యెనుముల దుర్గాప్రసాద్, చిన్న తదితరులు.