యానాదుల సమస్యలు తెలుసుకున్న గుడివాక శేషుబాబు
కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాలంక మండలం సంగమేశ్వరం గ్రామ ఎస్టీ కాలనీలోని యానాదుల సమస్యలు గురించి తెలుసుకున్న అవనిగడ్డ జనసేన పార్టీ నాయకులు గుడివాక శేషుబాబు మరియు ఎంపీటీసీ బోప్పన భాను మరియు జనసైనికులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-10-at-5.21.05-PM-1024x473.jpeg)