తిరుపతి జనసేన ఆధ్వర్యంలో స్వామి వివేకానందకు ఘన నివాళులు

తిరుపతి: స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తిరుపతిలోని మెడికల్ కళాశాల వద్దగల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి, లీగల్ సెల్ శ్యామల, నాయకులు దినేష్ జైన్, బాబ్జీ, మదు బాబు, సుమన్ బాబు, రాజమోహన్, మునస్వామి, రాజేష్ ఆచారి, నాగరాజు, కిషోర్, హిమవంత్, వంశీ, సురేష్ తదితరులు.