కొత్తకాలనీలో జనంలోకి జనసేన

పిఠాపురం: జనసేన ఇంచార్జ్ ఉదయ్ ఆదేశాలు మేరకు బుర్రా సూర్యప్రకాశ రావు ఉప్పాడ సుబ్బంపేట మాయపట్నం కొత్త కోలనిలో 50 మందికి సంక్రాంతి కానుకగా బియ్యం కూరగాయలు వంకా కొండబాబు, మెరుగు ఇశ్రాయిల్, సూరాడ శ్రీను, దొడ్డి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, బుర్రా సూర్యప్రకాశ రావు, టైల్స్ బాబీ, పెద్దిరెడ్ల భీమేశ్వర రావు, బీసి నాయకుడు వై.శ్రీనువాస్, పెంకే జగదీష్, ముప్పన రత్నం, మారౌతుసూరిబాబు, బెజవాడ రామకృష్ణ, గింజాల మహాలక్ష్మి, కొప్పి శెట్టి దేవి, విజ్జాడ దుర్గాదేవి, పెనుమచ్చ రమాదేవి మరియు, సూరాడ శ్రీను, దీని సోలోమాను, మెరుగు బాలు, చోడిపల్లి ప్రసాద్, వంకా కొండబాబు, మేరుగు ఇశ్రాయిలు, గోసల శ్రీను, సూరాడ సంజయ్, మేరుగు సురేష్, దొడ్డి దుర్గాప్రసాద్, సూరాడ ఆనందరావు, కుప్పూరి ముసలయ్య, వంకా బుల్లియబ్బాయి, మేరుగు కోదండ, మోస శ్రీను, చొక్కా దావీద్, చొక్కరాజు, బొందు డేవేధ్, బొందు గణేష్, సూరాడ జైబాబు, సూరాడవిజయ్, మైలపల్లి రాజు మరియు పి.ఎస్.ఎన్. మూర్తి జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.