కైకలూరు జనసేన అధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ

కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు సిఏ బి.వి.రావు సంక్రాంతి పండుగని పురస్కరించుకుని శుక్రవారం కైకలూరులో పేదలకి నిత్యావసర సరుకులని పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని తన చేతుల మీదుగా పేదలకి అందించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు డా.ఘంటసాల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.