పాణ్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ

పాణ్యం నియోజకవర్గం, కల్లూరు అర్బన్ 35వ వార్డ్ ముజఫర్ నగర్, వాటర్ ట్యాంక్ మెయిన్ లైన్ లలో మరియు పలు కాలనీలలో భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమం నిర్వహించి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పధకాలను వివరించి అనంతరం ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి శ్రీమతి గౌరు చరిత రెడ్డి. ఈ కార్యక్రమంలో అర్బన్ వార్డ్ ముఖ్య నాయకులు, వార్డ్ నాయకులు కార్యకర్తలు మరియు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.