నీలపల్లమ్మ తల్లిని దర్శించుకున్న జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, తూర్పు పాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ నీలపల్లమ్మ తల్లి అమ్మ వారిని దర్శించుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, టిడిపి జనసేన సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు, టీడీపీ ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, జనసేన నాయకులు, గ్రామ జనసేన నాయకులు, గ్రామ టీడీపీ నాయకులు, జనసైనికులు.