చింత ఈశ్వరరావుని పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం అప్పనరాములంక గ్రామంలో అనారోగ్య నుండి కోలుకుంటున్న మాజీ ఎంపీటీసీ చింత ఈశ్వరరావుని కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, చింత కుటుంబరావు.