కందుల ఉషారాణికి నివాళులు అర్పించిన జనసేన నాయకులు

రాజమండ్రి: ఇటీవలే మరణించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి కందుల ఉషారాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డి.ఎం.ఆర్ శేఖర్, పార్లమెంట్ సీనియర్ నాయకులు నల్లా శ్రీధర్, నియోజకవర్గ నాయకులు లింగోలు పండు, మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు ఏడిద శ్రీను, సీనియర్ నాయకులు
కంచిపల్లి అబ్బులు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, డి.ఎస్.ఎన్ కుమార్, నూకల రాజా, అల్లాడ రవి, రంకిరెడ్డి రామకృష్ణ, కరిముల్ల బాబా, కనకాల త్రీనాథ్, తిక్క దొరబాబు, పిల్లా రవి, మట్టా నాగబాబు, గంధం శ్రీనివాస్, పాలురి నారాయణ స్వామి, పోలిశెట్టి దుర్గా ప్రసాద్, వీరమహిళలు శ్రీమతి తిక్క సరస్వతి, కర్రి లక్ష్మి దుర్గ, చెట్ల మంగతాయారు, కరాటం వాణి తదితరులు.