సెంట్రల్ జోన్ జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుడిగా పాశం నాగబాబు నియామకం

నూజివీడు: జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ అధ్యక్షుల వారి ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడిగా నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబును నియమించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబుకి కీలకమైన బాధ్యతలు అప్పగించిన సందర్భంగా జనసేన, టీడీపి నాయకులు పాశం నాగబాబుకి అభినందనలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులకు, మనోహర్ కి, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.