పాసర్లపూడి లంక గ్రామంలో జనసేన పార్టీలో చేరికలు

పి గన్నవరం: మామిడి కుదురు మండలం, పాసర్లపూడి లంక గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన కుడిపూడి శ్రీనివాసరావు (లాయర్) పాలమూరు వెంకన్న, పాలమూరు రవి, ఉండ్రు కృష్ణ మరియు సుమారు 15 మంది ఆదివారం జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మామిడి కుదురు మండల జనసేన పార్టీ అధ్యక్షులు జాలం శ్రీనివాసరాజ, పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాత కాపు ఎంపీటీసీ సభ్యులు చెరుకూరి పార్వతీ సత్తిబాబు, కొమ్ముల జంగమయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు తెరగారెడ్డి ఏసు, పినిశెట్టి శేఖర్, మరియు జనసేన పార్టీ మండల శాఖ యూత్ అధ్యక్షుడు బల్ల సతీష్ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.