గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న పితాని
అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వీరివెంట జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), పితాని రాజు, దూడల స్వామి, సలాది హరిబాబు, యలమంచిలి బాలరాజు, పిల్లి గోపి, పెన్నాడ శివ, సలాది శ్రీరామ్, బద్రి రమా, జగతా సత్య, పిల్లా అనూష, భీమాల సూర్య, విత్తనాల రవి, బొక్క శ్రీను, బొక్క మహేష్, గుత్తుల సత్తిబాబు, కడలి భరత్, చప్పిడి మహేశ్వరరావు, కడలి రమేష్, కొప్పిశెట్టి సురేష్, దంగేటి రవి మొదలగు వారు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-26-at-1.14.02-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-26-at-1.14.03-PM-485x1024.jpeg)