దామలచెరువు జనసేన కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

చంద్రగిరి: 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దామలచెరువు జనసేన పార్టీ కార్యాలయం నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం.నాసీర్ మరియు పాకాల మండల ఉపాధ్యక్షులు దినేష్ రాయల్ మరియు మరియు జనసేన ఎన్ ఆర్ ఐ సింగపూర్ నాయకులు అరుణ్ రాయల్ మండల కార్యదర్శి షాజహాన్ మరియు సీనియర్ నాయకులు నౌమౌన్, మస్తాన్, చందా భాయ్, మస్తాన్ (డాన్ అన్న ),భావజాన్ ఆసిఫ్, తాహీర్ మరియు ప్రముఖ ముఖ్య అతిథి మా విన్నపం మన్నించి విచ్చేసిన ఐరాల మండల ప్రధాన కార్యదర్శి శ్రీ వాసు రాయల్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ట్డ్ఫ్ సీనియర్ నాయకులు శ్రీ లతీఫ్ గారు, నాసీర్ ఆజాద్నగర్ ఈ కార్యక్రమం లో పాలుపంచుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిధిగా విచ్చేసిన జవాన్ ఖాదర్ భాషాకి ప్రత్యేక ధన్యవాదాలు.