“రా కదలిరా” బారీ బహిరంగసభకు హాజరైన శ్రీ రామాంజనేయలు

మదనపల్లె: పీలేరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు “రా కదలిరా” బారీ బహిరంగసభకు హాజరైన మదనపల్లె జనసేన నాయకులు శ్రీ రామాంజనేయలు ఆధ్వర్యంలో హాజరైన చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు నాయని జగదీష్ బాబు, మాజీ రెవెన్యూ సర్వీస్ అధికారి గోపాల, జనసేన నాయకులు ధరణి, కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, జనసేన ఫోను, వినయ్ కుమార్ రెడ్డి, గంగాధర్, గురు, ముఖేష్, నవాజ్, శేఖర్, బహదూర్, వీరమహిళలు రూప, ప్రభావతి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్లోని సభను విజయవంతం చేశారు.