క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన నారా లోకేష్

మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరిలో నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రేపల్లేఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.