అడబాల సత్యమణి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, కేశనపల్లి గ్రామంలో కాలం చేసిన కీ.శే అడబాల సత్యమణి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, కేశనపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు అడబాల నాని తదితరులు.