జనసేన ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీటి సరఫరా
రాజోలు: మోరిపోడు గ్రామంనకు చెందిన జనసేన నాయకులు కామిశెట్టి రాజు కుమార్తె కామిశెట్టి శ్రీజ కనకమహలక్ష్మీ పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన ధనసహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో సోమవారం త్రాగునీరు లేక ఇబ్బందిపడుతున్న గోంది పద్మరాజు కోలని మరియు సఖీనేటిపల్లి స్టీమర్ రేవు ప్రాంత ప్రజలకు జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా చేయటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-29-at-8.16.22-PM-1024x614.jpeg)