జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు, క్రీ.శే. బొరుసు సత్యనారాయణ (రేషన్ డిలర్) జ్ఞాపకార్దం వారి కుమారులు బొరుసు శ్రీనివాస్ ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధనసహయంతో మంగళవారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గొంది దుర్గమ్మగుడి ప్రాంత ప్రజలకు జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా చేయటం జరిగిందని రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-30-at-18.50.09.jpeg)