బి.సిల భరోసా బాట సమావేశంలో పాల్గొన్న పితాని
ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటరీ రజక సాధికార సమితి ఆధ్వర్యంలో జరిగిన బి.సిల భరోసా బాట సమావేశంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొనడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-19.39.01-1024x485.jpeg)