బాలశౌరిని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నేతలు

మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులైన వల్లభనేని బాలశౌరిని గుంటూరు పట్టణంలోని వారి కార్యాలయంలో కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి జనసేన పార్టిలో చేరుతున్న సందర్భంగా జనసేన పార్టి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, గుంటూరు 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మి దుర్గ, 16వ డివిజన్ అధ్యక్షులు విష్ణుమొలకల అంజినేయలు, డేగల ఉదయ్ చంద్రరావు, శివాలశెట్టి శ్రీనివాసరావు, నగర కార్యదర్శులు, పావులూరి కోటేశ్వరరావు, బండారు రవీంద్ర, తోటి కార్తీక్, సొసైటీ మాజి అధ్యక్షులు ఆకుల వీరాఘవయ్య, 16వ డివిజన్ కమిటీ నాయకులు కుర్రా రవి, సవరం రమేష్, నాంఛారయ్య, దాది అంజిబాబు, తదితర జనసైనికులు కలిసి అభినందనలు తేలియజేసారు.