ప్రత్యేక పూజలు నిర్వహించిన చిర్రి బాలరాజు
పోలవరం, కొయ్యలగూడెం మండల కేంద్రంలో ఉమా సమేత భోగ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు ప్రజలు సుఖశాంతులతో, రైతులు పాడి పంటలతో, విద్యార్థులు ఉన్నత చదువులతో, ప్రతి ఒక్కరు సంతోషంతో ఉండాలని స్వామి వారికి అభిషేకం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తోట రవి, టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను, గొలిశెట్టి శ్రీను పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-10-at-12.21.54-1024x461.jpeg)