నూతన ఆర్డిఓని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల కాలంలో నూతనంగా ఆర్.డి.ఓ.గా భాద్యతలు చేపట్టిన టి.మోహన్ రావుని సత్కరించిన జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గ ఓటర్ల జాబితాలోని సమస్యల గురించి చర్చించారు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజంపేట నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, వేణుగోపాల్ తదితర జనసేన, తెలుగుదేశం, పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-13-at-18.12.01-1024x461.jpeg)