నారా లోకేశ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గురాన అయ్యలు
విజయనగరం, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న శంఖారావం కార్యక్రమానికి విచ్చేసిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ని బుధవారం జనసేన నేత గురాన అయ్యలు పార్వతీపురంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-14-at-16.29.35-1024x470.jpeg)