జనసేన ఆత్మీయ సమావేశం
నగరి, జనసేన పార్టీ ఆదేశాల మేరకు నగరి నియోజకవర్గంలో బాధ్యతలను స్వీకరించిన ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్ రాజు అద్వర్యంలో వడమాలపేట మండల జనసేన ముఖాముఖి అత్మీయ సమావేశం మండల అధ్యక్షుడు మునిశేఖర్ యాదవ్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుధాకర్ రాజు మాట్లాడుతూ కమిటీ సభ్యుల పరిచయాలు మరియు గ్రామాలో పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలో విదిహ్విధానాలు జనసేన నాయకులకి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మండల వైస్ ప్రెసిడెంట్ చక్రి, శేషాద్రి మరియు కుమార్ అలాగే జనసేన వీర మహిళలు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-14-at-16.47.07-1024x768.jpeg)