పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామంలో కీ.శే.పేమ్మానబోయిన విజ్ఞేశ్వరుడు గారు ఇటీవల స్వర్గస్తులయ్యారు అనే విషయం స్థానిక జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది.

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామంలో కీ.శే.పొడుగు వాసు ఇటీవల స్వర్గస్తులయ్యారు అనే విషయం స్థానిక జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది.

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామంలో కీ.శే.వీర గనికి ఇటీవల స్వర్గస్తులయ్యారు అనే విషయం స్థానిక జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది.

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామంలో కీ.శే.అనేం శ్రీనివాస్ ఇటీవల స్వర్గస్తులయ్యారు అనే విషయం స్థానిక జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది.

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామంలో కీ.శే.పేమ్మానబోయిన ఏసీయ్య స్వర్గస్తులయ్యారు అనే విషయం స్థానిక జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన వారి ఇంటికి చేరుకుని వారి పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.