రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

ఏలూరు, ప్రధాన మంత్రి దీపం పథకంలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలోని వివిధ డివిజన్లో ఉన్న 20 కుటుంబాలకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. షేక్ నజీమా, బండారు లావణ్య, వానచర్ల రత్నకుమారి, బాలి దుర్గాదేవి, షేక్ నసీమా, సింగారపు గీతా భవానీ, అంగడాల గంగమ్మ, పెద్దింటి పూజిత, గుజ్జల రమాదేవి, రౌతు కుసుమ కుమారి, బొత్స జయలక్ష్మి, మొహమ్మద్ జుహీదా బేగం, లావేటి సత్యవతి, బడిగండ్ల నళిని, యలమంచిలి కుమారి, షేక్ జైనాభీ, కుంచాల సుప్రియ, చల్లా నెమలి కుమారి, మాతంగి జ్యోతిలకు గ్యాస్ సిలిండర్లు రెడ్డి అప్పల నాయుడు అందజేశారు.