కపిలేశ్వరపురం గ్రామంలో పల్లెబాట
కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కల మండలం, కపిలేశ్వరపురం గ్రామంలో మంగళవారం పల్లెబాట కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ ఇంచార్జి వర్ల కుమార్ రాజాతో కలిసి జనసేన పార్టీ కృష్ణాజిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పచ్చిగళ్ళ సుధీర్ బాబు, జనసైనికులు కలపాల కళ్యాణ్, పైడిపాముల శంకు, ఖదీర్, ఉదయ్ కిరణ్ పాల్గొనడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-7.18.23-PM-1024x667.jpeg)