వీర మహిళ రామంజినమ్మను పరామర్శించిన పెండ్యాల శ్రీలత
అనంతపురం, జనసేన పార్టీ పామిడి మండల వీరమహిళ రామంజినమ్మ అనారోగ్యం కారణంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత వైద్యశాలకు వెళ్లి ఆమెని పరామర్శించి మనొదైర్యాన్ని అందించారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-21-at-14.21.49-1024x576.jpeg)