అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు కదిరి శ్రీకాంత్ రెడ్డి విరాళం
తాడిపత్రి: పెద్దవడుగూరు మండలం, మిడుతూరు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు తాడిపత్రి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీకాంత్ రెడ్డి కదిరి అక్షరాల 10016/-రూపాయలు మిడుతూరు గ్రామ జనసైనికులకి అందజేశారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-21-at-8.37.47-PM-1024x461.jpeg)