చందా వెంకటయ్య దశదినకర్మకు హాజరైన యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణం ఉప్పరపల్లి కు చెందిన కీ.శే. చందా వెంకటయ్య దశదిన కర్మకు రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు గారు హాజరై వెంకటయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉప్పరపల్లె కు చెందిన చందా వెంకటేశ్, శ్రీనివాసులు, సుదీర్, లక్షీనారాయణ, సుబ్బరాయుడు, సుబ్రహ్మణ్యం, మరియు జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, కడిమెళ్ల శ్రీనివాసరాజు, పివిఆర్ కుమార్, పత్తి వెంకటసుబ్బయ్య, రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.