శెట్టిం ఉప్పలయ్యని పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, తాటిపాక ఎం.ఎస్ హాస్పిటల్ లో దుండగుల దాడిలో గాయపడి కోలుకుంటున్న శెట్టిం ఉప్పలయ్యని కలిసిన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి డాక్టర్ ని కలిసి మెరుగైన వైద్యం అందించమని జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, రాజోలు మండల ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శి, లంకలపల్లి సత్యనారాయణ, కోళ్ళ బాబీ, పోలిశెట్టి గణేష్, సుధా మోహన్ రంగ, గంగాధర్, వడ్డి సత్యం చెప్పడంజరిగింది.