నూతన జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన పంతం నానాజీ
కాకినాడ రూరల్: జనసేన పార్టీ ఇన్చార్జి మరియు పిఎసి సభ్యులు పంతం నానాజీ గురువారం నూతన జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ ఆహ్వానం మేరకు గురువారం పిఠాపురం నుండి పి ఎస్ ఎన్ మూర్తి వెళ్లి నానాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేయడమైనది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-22-at-7.07.01-PM-1024x771.jpeg)