పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అడబాల తాతకాపు

పి గన్నవరం: మామిడి కుదురు మండలం, లూటుకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మరియు బాడీలంక ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్, పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు వార్డు సభ్యులు అప్పన్న వెంకటేశ్వరరావు, వాన రాసి సూరిబాబు, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.