జనంలోకి జనసేన కార్యక్రమం విజయవంతం చేయాలి
నరసాపురం నియోజకవర్గం నరసాపురం మండలం తూర్పుతాళ్ళు గ్రామం నుండి జనంలోకి జనసేన కార్యక్రమం ప్రారంభం అని నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకర్ అన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-19.23.07-683x1024.jpeg)