జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు, బి.సావరం ఉపసర్పంచ్ జనసేన నాయకులు రావురి నాగబాబు కుమార్తె పెళ్ళిరోజు సందర్బంగా వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధనసహయంతో సోమవారం త్రాగునీరు లేక ఇబ్బందిపడుతున్న గోంది పద్మరాజుగారికాలని ప్రాంత ప్రజలకు జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా చేయటం జరిగిందని జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు మరియు రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-20.11.41-1024x576.jpeg)