డయాలసిస్ పేషెంట్ ఆర్థికసాయం చేసిన యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, టి.వి రాచపల్లె గ్రామ పంచాయతీకి చెందిన జయచంద్రరాజు కుమారుడు కొండూరు ప్రవీణ్ కుమార్ రాజు గత కొంత కాలంగా డయాలసిస్ తో భాదపడుతున్న విషయం తెలిసిన రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు వెంటనే స్పందించి వారి తండ్రికి ఆర్థికసహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బాలరాజు, మాజీ సర్పంచ్ డి.గోపాల్ రాజు, రిటైర్డ్ ఉపాద్యాయులు సంగరాజు వెంకటసుబ్బరాజు, సంగరాజు రామాంజనేయ రాజు మరియు మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ జెడ్పీటీసి షబ్బీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.