మహాశివరాత్రి వేడుకలలో పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: మహాశివరాత్రి సందర్బంగా వీరంపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీ ఆధ్యాత్మిక సేవా పీఠం నందు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్పటిక లింగం దర్శించుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *