తూర్పుతాళ్ళు గ్రామంలో జనంలోకి జనసేన

నరసాపురం నియోజకవర్గం, తూర్పుతాళ్ళు గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేస్తూ నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఇంటింటికీ ప్రచారం నిర్వహించడంజరిగింది. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, కొట్టు రామాంజనేయులు, బందెల ఎలీషా, మందపల్లి రాజు, ఒడుగు ఏసు, పోలిశెట్టి నళిని, గ్రంధి నాని, ఇంటి మురళి, యాతం మహేష్, కడలి పద్మారావు, బళ్ల హనుమంతు, పులపర్తి సత్యనారాయణ, పులపర్తి నాగరాజు, పులపర్తి రాంబాబు, పులపర్తి వంశీ, కెవీఆర్, చామకూరి సుబ్రమణ్యం, కొండేటి రమేష్, కురెళ్ళ చంటి, ఈవన పెద్దిరాజు, రావూరి చిరంజీవి, అడబాల నాని మరియు నియోజకవర్గ జనసేన – టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.