బత్తుల ఆధ్వర్యంలో జనసేనలో భారీ చేరికలు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామం, అవినీతి, అరాచక పాలన చేస్తూ, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సహజ వనరులను దోచుకు తింటూ, 2019 వైసిపి పార్టీ గెలుపు కోసం కష్టపడిన సీనియర్ నేతల, కార్యకర్తల సేవలను విశ్వరించి, అడ్డగోలుగా వ్యవహరిస్తూ అసమర్ధ పాలన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యవహార శైలికి విసుగు చెంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ఆయన రాజకీయ ప్రయాణం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తపన. అదే సమయంలో రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు అనునిత్యం చేస్తున్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్న తీరు, చేస్తున్న దానధర్మాలు, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆయన నిలబడుతున్న తీరు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆయన సమర్థమైన నాయకత్వానికి ఆకర్షితులై బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు 100 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో మాజీ పంచాయతీ మెంబర్ శీలం బాలాజీ, పైడిమల్ల సునీల్, కసిరెడ్డి సంతోష్, అడివి రాజు, సింగంపల్లి దయ, సింగంపల్లి చంటి, మరోజు సీతారాముడు, అడ్డాల వినయ్ కుమార్, పెద్దపాటి రామకృష్ణ, నరాల వెంకటరమణ, కొత్తపల్లి కాశీ, సింగంపల్లి రాజు, సుంకర పవన్, సింగపల్లి రాజారావు, బండి నానీ, ఎం.పీటర్, ఎస్. వెంకట్ లక్కి, సూరంపూడి వాసు, కె.ప్రసాద్, సి.హెచ్ వెంకట్, ఎస్. త్రినాద్, సాయి, కె.బద్రి, కిషోర్, అజయ్, ఆర్.రాజు, చ్. కిరణ్, టి.పవన్, కె.శంకర్, ఎన్.వంశీ, జి.సాయి, దూలం సాయిరాం, నల్లాల లీల సాయి, ఆర్. నవీన్, బొడ్డు వినయ్, ఎం.సుధీర్, ఎరకం హేమంత్, నల్లమిల్లి వీరబాబు, ఎం.వెంకటేష్, ఏ.వినయ్, భావన గౌతమ్, డి.సాయిరాం, టి.భరత్, టి.మూర్తి, జి సుమంత్, ఎం. శ్రీను, వి.నాగు, టి.పవన్ కుమార్, ఎన్.వంశీ కృష్ణ, ఎం. తేజ ఇతర నాయకులు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.