పితాని ఆధ్వర్యంలో ఘనంగా జనసేన ఆవిర్భావదినోత్సవ వేడుకలు

ముమ్మిడివరం: జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావదినోత్సవం జరిగింది. జనసేన పార్టీ జండా ఆవిష్కరించి జనసేన శ్రేణులందరికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుద్దటి రమాకేశవ బాలకృష్ణ (జమి), ముమ్మిడివరం మండల అధ్యక్షులు దూడల స్వామి, తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, ఐ పోలవరం మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాలప్రసాద్, లంకెలపల్లి జమి, భద్రి రమా, జగతా సత్య, కొప్పిశెట్టి గణేష్, పితాని రామకృష్ణ, సానబోయిన వీర భద్రరావు, విత్తనాల అర్జున్, సుంకర రామచంద్రరావు, గుద్దటి విజయ్, పెమ్మిరెడ్డి సత్యనారాయణ,గొలకోటి సాయిబాబు, గాలిదేవర బుల్లి, సంసాని పాండురంగారావు, పిల్లి గోపి, రంబాల చౌదరి, పితాని రాజు, చిట్టూరి దొరబాబు, మట్టపర్తి బుజ్జి, పెన్నాడ శివ, వంగా సీతారాం, గొలకోటి ఫణి, గేదెల స్వరూప్, పోలిశెట్టి కుమార్, సుందరంపల్లి సత్యనారాయణ, కొమ్మోజు సుబ్రహ్మణ్యం, టేకుముడి త్రిమూర్తులు, నరాల రామకృష్ణ, పితాని సత్తిబాబు, లంకెలపల్లి బుజ్జి, నరాలశెట్టి రాంబాబు, నరాల రామకృష్ణ చింతలపూడి వెంకటేశ్వరరావు, పళ్ళ బుజ్జి, జక్కంపూడి కిరణ్,బీమాల సూర్య, కోటిపల్లి నవీన్, కర్రి శ్రీను, విత్తనాల రవి, గంధం శ్రీను, బొక్కా శ్రీను, వనచర్ల బాలకృష్ణ, గుత్తుల శంకర్, గాలిదేవర రాము, మెండా జగన్నాధం, రాచకొండ శ్రీను, మత్తుర్తి మణికంఠ, సిరంగి సుధీర్, జగడం పైడియ్య (జే పీ), కడలి భరత్, ఓలేటి శ్రీను, కాలాడి రాజు, పేమ్మడి ఆది, మాగాపు పట్టాభి, మాగాపు మల్లేష్ పోలిశెట్టి రవి కుమార్, మేడిద కృష్ణ, చితలపూడి చిన్ని మొదలగువారు పాల్గొన్నారు.