జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పి.గన్నవరం నియోజకవర్గం, మామిడికుదురు మండలం, జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవఒ పాశర్లపూడి కొండాలమ్మ చింత వద్ద జరిగాయి. మొదటిగా అక్కడ ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, మరియు జి.ఎం.సి బాలయోగి విగ్రహానికి పూలమాలలు అలంకరించి నూతనంగా నిర్మించిన జెండా దిమ్మకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి కేకు కట్ చేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉమ్మడి ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మండల అధ్యక్షుడు జలెం శ్రీనివాసరాజా (జె.ఎస్.ఆర్)ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, మాజీ ఏఎంసీ చైర్మన్ కొమ్ముల కొండలరావు, స్థానిక ఉప సర్పంచ్ తుండూరు బుజ్జి, ఎంపీటీసీ సభ్యులు కొమ్ముల జంగమయ్య వాసంశెట్టి వెంకటరమణ, చెరుకూరి పార్వతీ సత్తిబాబు కడలి పద్మావతి భాను, నాయకులు కంకి పాటి నరసింహారావు, వేగి పండు,యూత్ వింగ్ బల్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి మంద గాంధీ, మేడిపల్లి సత్తిబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్లమెల్లి పండు, బొంతు చంద్రశేఖర్, పినిశెట్టి శేఖర్, కండెల వెంకటేశ్వరరావు, పుచ్చల శేఖర్. అడబాల చిన్ని, వీధి సత్తిబాబు, సూరిబాబు, తుల ఉమా, కంకిపాటి నాని, పాముల తిరపయ్య, కటికిరెడ్డి రాంబాబు స్థానిక తెలుగుదేశం నాయకులు తోట పెద్దబ్బులు, చుట్టుగుళ్ళ కిషోర్, గంధం భాస్కరరావు, కొల్లుఏడుకొండలు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.