తుపాకుల వెంకటయ్యకు నివాళులు
గిద్దలూరు, ప్రముఖ కాపు నాయకులు తుపాకుల వెంకటయ్య ఆదివారం మృతిచెందడం జరిగింది. వారి పార్థివ దేహానికి బేస్తవారిపేటలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంకా నరసింహ రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, బెస్తవారపేట మండల అధ్యక్షుడు ముంతల మధు సుధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తోట శ్రీనివాసులు తదితరులు నివాళి అర్పించడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-18-at-16.10.52-1024x768.jpeg)